రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి**


 జనవరి 21 తల్లాడ సి కె న్యూస్  ప్రతినిధి విజయ్



 జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గార్లపాటి నరసింహారావు ద్విచక్ర వాహనంపై తల్లాడ వస్తుండగా  శ్రీ క్రిష్ణ కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా యాక్సిడెంట్ జరిగినది. 

వివరాల్లోకి వెళితే   తల్లాడ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ టు వీలర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి  

జూలూరుపాడు మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన గార్లపాటి నరసింహారావు వయసు 35 సంవత్సరాలు అక్కడికక్కడే  మృతి చెందినాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు

Comments