అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.

--- ఐటీడీఏ పిఓ ని కలిసిన ఎమ్మెల్యే మట్టా డాక్టర్ రాగమయి , మట్ట దయానంద్.

సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.

సత్తుపల్లి నియోజకవర్గం లోని ఐటీడీఏ 


పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఐ టి డి ఏ పి ఓ ని కలుసుకొని సుమారు 60 కోట్లు అభివృద్ధి నిధులు పనులు గురించి చర్చించి నిధులు మంజూరు గురించి పీ ఓ కి వినతి పత్రం అందించినరు,

 ఐ టి డి ఏ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తాము అని, గ్రామ ల అభివృద్ధి జరగటం ఎంతో అవసరం వుంది అని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి , మట్ట దయానంద్ తెలిపినారు.

Comments