యువసేవ సమితిని ఆదర్శంగా తీసుకోవాలి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

-- యువసేవ సమితిని ఆదర్శంగా తీసుకోవాలి -- ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి.

-- యువసేవ సమితి ఆధ్వర్యంలో 30,110 ఆర్థిక సహాయం .

--- ఎమ్మెల్యే రాగమయి దయానంద్  చేతుల మీదగా అందజేత.

సికె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

 ఆర్కే ఫౌండేషన్ రాధాకృష్ణ కి దాతల సహకారంతో 30,110 రూపాయల ను  బుధవారం సత్తుపల్లి శాసనసభ్యులు  మట్టా రాగమయి దయానంద చేతుల మీదుగా అందించడం జరిగింది.


 కార్యక్రమంలో మట్టా రాగమయి దయానంద్  మాట్లాడుతూ యువ సేవా సమితి చాలా మంచి పనులు చేస్తుందని, యువసేవ సమితిని ఆదర్శంగా తీసుకొని యువత సమాజ సేవకు పోనుకోవాలని కోరినారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ , యువసేవ సమితి వ్యవస్థాపకులు జొన్నగట్ల రాజు, కాంగ్రెస్ నాయకులు పింగళి సామ్యూల్, కమల్ పాషా సొసైటీ ఉపాధ్యక్షులు గాదె చెన్నారావు, యువసేవ సమితి సభ్యులు ప్రిన్స్ కేశవరెడ్డి శ్రీనివాస్రాజు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments